నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 20
·
ప్రపంచ ఆనంద దినోత్సవం
·
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
·
11351 ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ సింధ్ ప్రాంతంలో మృతి
·
1413 ఇంగ్లాండు సింహాసనాన్ని అధిష్ఠించిన హెన్రీ-5
·
1602 డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
·
1726 ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మృతి
·
1739 ఢిల్లీని ఆక్రమించిన పర్షియా రాజు నాదిర్ షా
(విశ్వప్రసిద్ధమైన నెమలి సింహాసనాన్ని కైవసం చేసుకున్న వైనం)
·
1760 బోస్టన్
నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 349 భవనాలు అగ్ని ఆహుతికి కూలి నేలపాలైనాయి
·
1815 పారిస్
లోకి అడుగుపెట్టిన నెపోలియన్ – వందరోజుల పరిపాలన ప్రారంభం
·
1855 జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్నవాడు
·
1899 మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి
·
1918 తన సైన్యాన్ని పునరేకీకరించడానికి అమెరికా సహాయం కోరిన రష్యా బోల్షివిక్కులు
·
1949 జర్మనీలోని నాజీ స్థావరం సైల్టుపై రాత్రంతా బాంబులవర్షం కురిపించిన
బ్రిటిష్ వాయుదళం
·
1954 కొలంబియాలోని పెన్సిల్వేనియాలో దినపత్రికల్ని విక్రయించే యంత్రాల
తొలిసారి వినియోగం
·
1966 భారత గాయకురాలు ‘అల్కా యాగ్నిక్’
జననం
·
1970 ముస్లిం సత్య శోధక్
సమాజ స్థాపన
·
1993 దుబాయి నుంచి తప్పించుకున్న, బొంబాయి పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితులు
- మెమన్ సోదరులు
·
1994 బొంబాయిలో
రాయబారి కార్యాలయాన్ని మూసివేసిన పాకిస్తాన్
·
1997
·
2008 తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మృతి
·
2010 నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మృతి
No comments:
Post a Comment