Monday, March 4, 2013

నాడు - ఈనాడు,

నాడు - ఈనాడు,

చరిత్రలో రోజు/మార్చి 2

  • 1498    మొజాంబిక్ ద్వీపంలో అడుగుపెట్టిన వాస్కోడాగామా
  • 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
  • 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
  • 1868    ఇల్లీయానీస్ విశ్వవిద్యాలయం ప్రారంభం
  • 1909   ఆయుధాల తగ్గింపుపై లండన్ లో అంతర్జాతీయ సదస్సు

·         1919    ‘కమ్యూనిష్ట్ ఇంటర్నేషనల్’ మొదటి సమావేశం మాస్కోలో జరిగింది

·         1923   మహిళలకు ఓటుచేసే హక్కు అవశ్యంగా వుండాలన్న ఇటలీ అధ్యక్షుడు ముస్సోలినీ

·         1930   ప్రముఖ ఆంగ్ల రచయిత డి హెచ్ లారెన్స్ మృతి

·         1943   బెర్లిన్ లో బాంబుల వర్షం కురిపించిన బ్రిటిష్ రాయల్ వైమానిక దళం – అరగంటలో 900 టన్నుల బాంబులను జారవిడచిన దుర్ఘటన

·         1946   స్వతంత్ర వియత్నాంకు అధ్యక్షుడిగా హో చి మన్

·         1949   ‘ఆటోమెటిక్ స్ట్రీట్ లైట్’ – ‘కనెక్టికట్’ మొదటిసారిగా ‘న్యూమిల్ఫోర్డ్’ లో ప్రారంభం

·         1949   స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజినీ నాయుడు మృతి

·         1951    అత్యాధునిక కె-1 సబ్-మెరైన్ ను రూపొందించిన అమెరికా నావికా దళం

  • 1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం లభించింది.
  • 1982    పాట్నాలో మహాత్మాగాంధీరోడ్డు బ్రిడ్జిని ప్రారంభించిన  ప్రధాని ఇందిరాగాంధి

·         1983   జపాన్ లోనే అందుబాటులోనున్న ‘సిడి ప్లేయర్లు’ను మొదటిసారిగా అమెరికా/ఇతర మార్కెట్లలో విడుదల

·         1984   తమిళనాడు, కొడైకెనాల్ లో తన పేరున విశ్వవిద్యాలయం ను ప్రారంభించిన మదర్ థెరిస్సా

·         1990   ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రేసు ఉపాధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నిక

 

 

No comments: