Tuesday, February 19, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


చరిత్రలో రోజు - ఫిబ్రవరి 20

·        ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (ఐక్యరాజ్యసమితి)

·         1792       అమెరికా తపాలాసేవలు ప్రారంభం (దూరాన్ని బట్టి సేవలకు 6, 12 సెంట్లు వసూలు చేయడం జరిగింది.

·         1827   సామాజిక కార్యకర్త, సత్యశోధక్ సమాజ్ నిర్మాత మహాత్మాజ్యోతిరావ్ గోవింద్ రావ్ ఫూలె జయంతి

·         1880       ప్రముఖ కవి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి జయంతి
·         1920       సుప్రసిద్ధ  బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ జయంతి
·         1947   భారతదేశానికి వైస్రాయిగా లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ను నియమించిన బ్రిటన్ ప్రథాని క్లెమెంట్ అట్లీ

·         1950   నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న స్వాతంత్ర్య సమరయోధుడు శరత్ చంద్ర బోస్ మృతి
·         ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణా ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 20 ఫిబ్రవరి 1956 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.

·         1971    ఉగాండా అధ్యక్షుడిగా నియమితుడైన జనరల్ ఈడీ అమీన్

·         1975   బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన మార్గరెట్ థాచర్

·         1976   బొంబాయి సముద్ర తీరంలో క్రూడాయిల్ ఉత్పత్తి ప్రారంభం

·         1976   భారతీయ యువ క్రికెట్ క్రీడాకారుడు (లిటిల్ మాష్టర్ సునీల్ గవాస్కర్ తనయుడు) జననం

·         1987   భారతీయ  ంయూనియన్ లో మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్ 23, 24 రాష్ట్రాలుగా ఏర్పాటు

·         1988   భారతీయ చలనచిత్ర నటి జియాఖాన్ జననం

·         1994   కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలిసారిగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు.
·         1988: మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.

·         1999   లాహోర్ కు బస్సులో వెళ్ళిన భారత ప్రధాని వాజపేయ్ (ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీసుకు లాంచనప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్న భారత్-పాకిస్తాన్ ప్రభుత్వాలు)
·         2010   సుప్రసిద్ధ  హాస్యనటుడు, చిత్రనిర్మాత, దర్శకుడు బసవరాజు పద్మనాభరావు మృతి

·         2012   భారతీయ చలనచిత్ర నటి యస్ యన్ లక్ష్మి మృతి

No comments: