నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 27
·
425 కాన్స్టాంటినోపుల్ లో థియోడోసియస్ II తన భార్య
ఏలియా ఉడోసియా కోరిక మేరకు విశ్వవిద్యాలయం ఏర్పాటు
·
1557 లండన్ లో రష్యా రాయబారి కార్యాలయం తొలిసారిగా
ఏర్పాటు
·
1594 ఫ్రాన్స్ రాజాగా సింహాసనం అధిరోహించిన హెన్రీ IV
·
1700 కొత్త బ్రిటన్ దీవి అన్వేషణ జరిగింది
·
1870 ప్రస్తుత జపాన్ దేశపు జాతీయ జెండా వాణిజ్య ఓడలకు
జాతీయ జెండాగా నిర్థారణ జరిగింది.
·
1900 బ్రిటిష్ లేబర్ పార్టీ ప్రారంభం
·
1931 మాతృభూమికి సేవచెయ్యని యవ్వనం వృధా అన్న
చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి
·
1939 ధర్నాలు బహిష్కరించిన అమెరికన్ సుప్రీమ్ కోర్టు
·
1973 దేహవర్ణం కారణంగా వర్జీనియాలోని క్లబ్ లోకి అనుమతి
నిరాకరించడం సరికాదన్న అమెరికా సుప్రీమ్ కోర్టు
·
1980 బిల్ - హిల్లరీ క్లింటన్ దంపతుల పుత్రిక చెల్సి
క్లింటన్ జననం
·
1986 భారతీయ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్
జననం
·
2002 ‘గోధ్రా’ రైలు దహనకాండలో అయోధ్యనుంచి తిరిగి
వచ్చే ప్రయాణంలో ముస్లిం విద్రోహుల చేతిలో 59 హిందూ యాత్రికులు మృతి
·
2010 భారతీయ రాజకీయనాయకుడు, సోషలిష్ట్ కార్యకర్త
నానాజీ దేశ్ ముఖ్ మృతి
No comments:
Post a Comment