Tuesday, February 26, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/ఫిబ్రవరి 26

·         1815   ఎల్బా నుంచి నెపోలియన్ బోనపార్టే 1200 మంది సైన్యతో ఫ్రాన్స్ ప్రవేశం

·         1829   అత్యంత ప్రచారం పొందిన నీలంరంగు జీన్స్ పాంట్ ని రూపొందించిన లెవిస్ట్రాస్ జననం

·         1848   కమ్యూనిష్ట్ మానిఫెస్టోని లండన్ లో ప్రచురించిన కార్ల్ మార్క్స్ & ఫ్రెడరిక్ ఏంగిల్స్

·          1909  మొట్టమొదటి రంగుల చలనచిత్రంగా ‘కినీమా కలర్’ విధానంతో లండన్ లోని పేలస్ థియేటర్ లో ప్రజాసమూహానికి ప్రదర్శించబడింది.

·         1924   ఎనిమిది గంటల పనివిధానంతో కార్మికుల పనిసామర్థ్యం, పరస్పర సంబంధాలు మెరుగుపడ్డాయన్న అమెరికా ఉక్కుపరిశ్రమ వర్గాలు

·         1936   యువ మిలటరీ అధికారులు జపాను ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న విఫల ప్రయత్నం

·         1945   జపాన్, జర్మనీలపై యుద్ధాన్ని ప్రకటించిన సిరియా

·         1962   ప్రముఖ స్వాతంత్ర్యోద్యమకారుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు మృతి

·         1971   ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యు థాంట్ ‘ధరిత్రి దినోత్సవం’ కొరకై అంగీకార ప్రకటన

·         1993   ప్రపంచ వాణిజ్య కూడలి (WTC),ఉత్తరభాగం న్యూయార్క్ నగరం లో జరిగిన బాంబు ప్రమాదంలో ఆరుగురు మరణం, వెయ్యికిపైగా గాయాలు

·         1902   ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో జననం

·         1908   బెంగాలీ రచయిత్రి లీలా మౌజందార్ జననం

·         1966   వినాయక్ దామోదర్ సావార్కర్ (వీర్), భారత స్వాతంత్ర్యోద్యమకారుడు, రచయిత మృతి

·         1968   దక్షిణాఫ్రికా పాల్గొంటున్నందుకు ఒలింపిక్ క్రీడల్ని బహిష్కరించిన 32 ఆఫ్రికా దేశాలు

·         1975: భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియంశంకర కేంద్ర’ ను అహ్మదాబాదులో ప్రారంభించారు

·         1984    ఇన్సాట్-1బి ని భారతదేశానికి అంకితం చేసిన భారత ప్రధాని ఇందిరాగాంధి

·         2004   భారత రాజకీయవేత్త శంకరరావు చవన్ మృతి

·         2004   ప్రముఖ చిత్ర నిర్మాత ‘విజయ’ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి మృతి

No comments: