నాడు - ఈనాడు,
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 25
- 1760 వ్యక్తిగత కారణంగా స్వదేశం ఇంగ్లాండ్ వెళ్ళిన భారత గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ ఐదేళ్ళ తర్వాత తిరిగి అదే పదవిలో నియమితులై భారత్ కి వచ్చాడు.
- 1791 అమెరికాలో తొలి బ్యాంకు స్థాపన
- 1793 అమెరికా స్వాతంత్ర్యం పొందాక, తొలి కేబినెట్ సమావేశం అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ నివాసంలో జరిగింది.
- 1862 అమెరికాలో తొలిసారిగా కాగితం కరెన్సీని ప్రారంభించిన అధ్యక్షుడు అబ్రహాం లింకన్
- 1894: భారతీయ ఆధ్యాత్మిక గురువు మెహర్బాబా జననం
- 1909 భారతీయుల తరఫున వాదించేందుకు దక్షిణాఫ్రికా చేరుకున్న మహాత్మాగాంధిని వోక్స్ ట్రీ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేయగా, మూడు నెలలు జైలుశిక్షని విధించిన కోర్టు
- 1910 చైనా సాయుధ దళాల బారినుంచి తప్పించుకుని భారత్ లో ప్రవేశించిన 13వ దలైలామా.
- 1923 మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ఆర్థికమాంద్యం ప్రభావంతో, జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఒక బ్రెడ్ ఫాక్టరీ ఖరీదు 2 వేల డాలర్లకు చేరుకుంది.
- 1926 స్పెయిన్ పగ్గాలు చేపట్టిన నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో
- 1928 ఫెడరల్ రేడియో కమీషన్ నుంచి తొలిసారి టెలివిజన్ కోసం వాషింగ్టన్ డి సి కి చెందిన చార్లెస్ జెంకిన్స్ లాబరేటరీస్ కు లైసెన్స్ జారీ
- 1932 ఎన్నికలు నిర్వహించడానికి వలసదారుడు అడోల్ఫ్ హిట్లర్ జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించాడు
- 1947 ‘ప్రష్యా’ దేశం ప్రపంచపటం నుండి నిష్క్రమించింది
- 1961: ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మృతి
- 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని గుర్తించేందుకు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వం లో కేంద్రప్రభుత్వం
- 1964 సోన్నీ లిస్టన్ పై మహమ్మద్ ఆలీ విజయం
- 1974 దక్షిణభారత చలనచిత్ర నటి దివ్యభారతి జననం
- 1977 భారతీయ రెండవ ఉపగ్రహం డెహ్రాడూన్ లో ఏర్పాటు
- 1981 భారతీయ చలనచిత్ర నటుడు షాహిద్ కపూర్ జననం
- 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో )'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
- 2004 - తెలుగు సినీ నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి మృతి
- 2008 జాకీ చాన్ తండ్రి చార్లెస్ చాన్ మృతి
- 2008 భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి హంస్ రాజ్ ఖన్నా మృతి
No comments:
Post a Comment