నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 23
·
ప్రపంచ శాంతి అవగాహనల దినోత్సవం.
·
ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.
·
1455 బైబిలు తొలిసారిగా ముద్రణ
·
1503 పదకవితాపితామహుడు
తాళ్ళపాక అన్నమాచార్య వర్థంతి
- 1848: అమెరికా
మాజీ అధ్యక్షుడు జాన్
క్విన్సీ ఆడమ్స్ మృతి
- 1905 అంతర్జాతీయ రోటరీ సంవత్సరం – చికాగోలో నాలుగు సభ్యులతో ప్రారంభించబడిన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్
·
1913 సుప్రసిద్ధ
ఇంద్రజాలికుడు ప్రఫుల్ చంద్ర సర్కార్ (సీనియర్) జయంతి
·
1917 రష్యాలో
ప్రారంభమైన ఫిబ్రవరి విప్లవోద్యమం
·
1941: ప్లుటోనియం
అణుబాంబుల
తయారీలో వాడే రసాయన పదార్ధాన్ని
కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు
·
1947 అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ (ISO) స్థాపన
- 1954 - సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండల్ ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది
- 1965 ముంబయి పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కమ్టే (అశోకచక్ర) జననం (2008 ముంబయి విద్రోహకాండలో హత్యకు గురయాడు)
·
1969 సుప్రసిద్ధ
చలనచిత్ర నటి మధుబాల మృతి
·
1982 భారతీయ
చలనచిత్ర నటుడు కరణసింగ్ గ్రోవల్ జననం
·
1983 భారతీయ-అమెరికన్
హాస్యనటుడు అజీజ్ అన్సారీ జననం
·
1991 భారతీయ
చలనచిత్ర నటి నూతన్ మృతి
·
1998 యూదులు, క్రైస్తవులపై
యుద్ధం చేస్తున్నట్లు ఫత్వాని జారీచేసిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్
·
2004 భారతీయ
చలనచిత్ర దర్శకుడు విజయానంద్
- 2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి
చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్
అవార్డులు లభించాయి.
No comments:
Post a Comment