నాడు - ఈనాడు
ఆగష్ట్ 21 ప్రత్యేకతలు
ప్రముఖ సంఘటనలు
1. 1888 - అమెరికాలో మొట్టమొదటి సారిగా, అంకెలను కూడిక చేసే యంత్రం (ఏడింగ్ కాలికులేటర్) విలియాం సెవార్డ్ బర్రోస్ అన్న వ్యక్తికి నమూనా హక్కులను కేటాయించడం జరిగింది.
2. 1911`- విశ్వవిఖ్యాత కళాఖండం - మొనాలిసా చిత్రం ను ప్రదర్శనశాలలోని ఉద్యోగి 'లవ్రే' దొంగిలించాడు.
మరణం
1. 1995 - ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, నోబెల్ బహుమాన గ్రహీత.
2. 2006 - విశ్వవిఖ్యాత 'షెహనాయీ సంగీత కళాకారుడు - పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ (అసలు పేరు, కమారుద్దీన్) తన సంగీత కళాకారుడు తనువు చాలించాడు.
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Thursday, August 21, 2008
నాడు - ఈనాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment