Thursday, August 21, 2008

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు
ఆగష్ట్ 21 ప్రత్యేకతలు
ప్రముఖ సంఘటనలు
1. 1888 - అమెరికాలో మొట్టమొదటి సారిగా, అంకెలను కూడిక చేసే యంత్రం (ఏడింగ్ కాలికులేటర్) విలియాం సెవార్డ్ బర్రోస్ అన్న వ్యక్తికి నమూనా హక్కులను కేటాయించడం జరిగింది.
2. 1911`- విశ్వవిఖ్యాత కళాఖండం - మొనాలిసా చిత్రం ను ప్రదర్శనశాలలోని ఉద్యోగి 'లవ్రే' దొంగిలించాడు.
మరణం
1. 1995 - ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, నోబెల్ బహుమాన గ్రహీత.
2. 2006 - విశ్వవిఖ్యాత 'షెహనాయీ సంగీత కళాకారుడు - పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ (అసలు పేరు, కమారుద్దీన్) తన సంగీత కళాకారుడు తనువు చాలించాడు
.

No comments: