Wednesday, August 20, 2008

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు
౨౦ ఆగష్టు ప్రత్యేకతలు
౧. భారత దేశపు పూర్వ ప్రధాన మంత్రి, రాజీవ్ గాంధి జయంతి (౧౯౪౪)
౨. భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త - ఎన్. ఆర్. నారాయణ మూర్తి (ప్రముఖ ఐటి సంస్థ - ఇన్ఫోసిస్) పుట్టినరోజు (౧౯౪౬).
౩. నేడు ప్రపంచ దోమ దినం - దోమకాటు ద్వారా వచ్చే మలేరియా లాంటి రోగాలకు దీర్ఘకాలంగా సరియైన మందు లేని పరిస్థితుల్లో, అమోఘమైన పరిశోధన చేసి, మందు ను కనుగొన్న ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త - డా. రోనాల్డ్ రసూల్ పరిశోధనలకు నివాళిగా, దోమకాటు కు మందును కనుగొన్న రోజు ఈరోజే. రసూల్ తన పరిశోధనలను, హైదరాబాద్ లోని తన స్వంత ఇంట్లో కావించడం మరో విశేషం. ఆ ప్రాంతాన్ని రసూల్పురా అని పేరు పెట్టడం, నల్లకుంటలోని 'కోరాంతి' ప్రభుత్వ వైద్యశాల కు డా. రోనాల్డ్ రసూల్ పేరు పెట్టడం ఆ మహానుభావుని ప్రతిభకు నివాళి.

No comments: