Sunday, February 17, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు




చరిత్రలో రోజు/ఫిబ్రవరి 18
·         క్రీ.పూ. 3102     కలియుగం ప్రారంభం

·         1266   ఢిల్లీ చక్రవర్తి నసీరుద్దీన్ మహమ్మద్ షా మరణం; అనంతరం షా అల్లుడు ఘియాసుద్దీన్ బాల్బన్ చక్రవర్తి సింహాసనం అధిష్ఠించడం జరిగింది.

·         1486       ప్రముఖ బెంగాలీ యోగి చైతన్య మహాప్రభు జననం

·         1564     ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జన్మించాడు.

·         1665       ఇంగ్లాండు బొంబాయిని అప్పగించిన పోర్చుగీసు
·         1836   స్వామి వివేకానందకు భారతీయ బెంగాలి గురువు శ్రీ రామకృష్ణ పరమహంస, పశ్చిమబెంగాల్, కామర్పుకూర్ గ్రామంలో జననం
·         1883       భారతీయ విప్లవవాది మదన్ లాల్ థింగ్రా జననం
·         1911       మొట్టమొదటి ‘ఎయిర్ మైల్’ సదుపాయంతో విమానం అలహాబాద్, యునైటడ్ ప్రోవిన్సెస్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు ఇండియా) నుంచి 23 ఏళ్ళ వయసుకల పైలట్ హెన్రీ పెకీయట్ 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళ) దూరంగల ‘నైని’కి 6500 తపాలా బట్వాడా చేశాడు.

·         1925 నుండి ఇరానీ లో మహిళా దినోత్సవం (సెపెందర్జగన్ – పర్షియన్) – జోరాష్ట్రియన్ పండుగ -  సోలార్ హిజ్రీ కాలండర్ 29వ రోజు

·         1926   భారతీయ నటి నళినీ జయవంత్ జననం

·         1930   జనవరిలో తీసిన ఫొటోలని వీక్షిస్తూంటే, క్లైడ్ టోంబా ‘ప్లూటో’ గ్రహాన్ని కనుగొన్నాడు.

·         1930   నిర్థారిత విభాగపు విమానంలో ప్రయాణంలో చేసిన, మొదటి గోమాత ‘ఎల్మ్ ఫాం ఓల్లీ’ మొదటిసారిగా కూడ విమానంలో పాలను పితకడం జరిగింది.

·         1931    భారతీయ బ్రిటిష్ వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ జననం
  • 1946 : 18 ఫిబ్రవరి 1946 లో ముంబాయి లో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ" లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు
·         1956: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్

·         1965   యునైటడ్ కింగ్డమ్ – గాంబియా స్వాతంత్ర్య దినోత్సవం

·         1972   అమెరికా సుప్రీమ్ కోర్టు మరణశిక్షలను రద్దుచేసింది.

·         1983   శ్రీలంకలో తమిళ, సింహళీయుల మధ్య హింసాత్మకంగా మారిన గొడవలు, ప్రత్యేక ‘ఈలం’ ఆవిర్భావం

·         1993   ప్రముఖ బందిపోటు నాయకురాలు పూలన్ దేవి పదకొండేళ్ళ జైలుశిక్షానంతరం విడుదల
  • 2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడినది
·         2007  పానిపట్, హర్యానాలో సంఝోతా ఎక్స్ప్రెస్ లో విద్రోహుల బాంబు ఘటనలో 68మంది దారుణానికి గురయ్యారు.

No comments: