Friday, September 4, 2009

తెలుగు రథం సంస్థ కార్యక్రమాలు - సెప్టెంబర్ 2009 - సాహిత్యం, సంగీతం

తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల సాహిత్య, సంగీత కార్యక్రమాలు తలపెట్టింది. వారి వివరాలు యిలా ఉన్నాయి.

September 10 - Thursday - 5.30 pm
కవిసామ్రాట్, తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా, విద్యార్థులకు పద్య, వ్యాసరచన పోటీలు నిర్వహించబడుతున్నాయి. జయంతి నాడు, సాహిత్య సమాలోచనం, సాహిత్య సభ కూడా జరుగుతాయి.


September 16 - Wednesday 6.00 pm
భారతరత్న, సంగీత కళానిథి, యమ్ యస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా శాస్త్రీయ సంగీత కార్యక్రమం జరుగుతుంది.

పై రెండు కార్యక్రమాలు కళా సుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు రథం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.

సాహిత్య, సంగీతాభిమానులందరినీ పై కార్యక్రమాలను చూసి ఆనందించవలసినదిగా కోరుచునామ్య్.

కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం
Celphone : 97017 31333/90007 31333

No comments: