Friday, September 19, 2008

నాడు - ఈనాడు - సెప్టెంబర్ 19

19 సెప్టెంబర్ ప్రత్యేకతలు - నాడు - ఈనాడు
సంఘటనలు
1996 - అమెరికా అధ్యక్షుడు, జార్జి వాషింగ్టన్, పదవీ విరమణ సందర్భంలో చేసిన ప్రసంగ వ్యాసాన్ని, దేశంలోని ప్రజలందరికీ, తనవైపు నుంచి బహిరంగ ఉత్తరంగా అందించారు.
1893 - న్యూజిలాండ్ దేశంలో మహిళలకు ఓటు హక్కు వినియోగ సదుపాయాన్ని అందజేశారు.
1957 - మొట్టమొదటగా, అమెరికా దేశం అణుబాంబు ప్రయోగాన్ని భూగర్భంలో చేశారు.
1959 - నికిత కౄశ్చేవ్ ని 'డిస్నీలాండ్' సందర్శనకు అనుమతి యివ్వకుండా బహిష్కరించారట.
జననం
1887 - ప్రముఖ తెలుగుకవి, పండితుడు, విమర్శకుడు, పత్రికాకారుడు, నాటకకర్త, పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (1971 - మనుచరిత్ర - హౄదయోల్లాస వ్యాఖ్య), తాతాజీ, ఆంధ్ర విశారద, శ్రీ తాపీ ధర్మారావు.
1911 - ప్రముఖ కవి, రచయిత, సామాజిక చైతన్యత పై కౄషి సల్పిన వ్యక్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (1975 - గుడిసెలు కాలిపోతున్నాయి), శ్రీ బోయి భీమన్న
.
1977 - ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు - ఆకాష్ చోప్రా.
మరణం
1936 - భారతీయ సంగీతకారుడు, విష్ణునారాయణ్ భట్కండే.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

1 comment:

Dileep.M said...

టైటిల్ ను Realtive పెట్టినందుకు సంతోషం .