నాడు - ఈనాడు
ఆగష్ట్ 23 ప్రత్యేకతలు
1. టంగుటూరి ప్రకాశంపంతులు గారి జయంతి
ఆగష్ట్ 24 ప్రత్యేకతలు
ఘటనలు - సంఘటనలు
1. 1456 గూటెన్ బర్గ్ బైబిల్ ముద్రణ పూర్తి చేయడం.
2 1608 అధికారిక అంగ్ల ప్రతినిథి మొట్టమొదటిసారిగా, భారతదేశం లో - సూరత్ - లో అడుగిడడం జరిగింది.
3. 1690 భారతదేశంలోని 'కలకత్తా' ప్రాంతం కనుగొనబడింది.
ఈ రోజు - భాషలకు రారాజు - సంస్కౄతం - ప్రపంచ సంస్కౄత భాషా దినోత్సవం
No comments:
Post a Comment