భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1959)
ఆంధ్రుల మేథాషక్తికి నిదర్షనం - భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒక్కొక్క జీవితానికి హౄదయమే పునాది; అయితే, మరొక్కొక్క జీవితానికి మేధస్సే ప్రధానంగా అయి వుంటుంది - అన్నారు ప్రముఖ కవి ష్రీపాద సుబ్రహ్మణ్య షాస్త్రి గారు. తీరని కోరిక, తపన ఉన్న మనిషి గొప్ప మేధావి అవుతాడు. అయితే, హౄదయం, మేధస్సుల సమన్వయంతో తన ప్రతిభను అందించి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని భావి తరాల వారికి మార్గదర్షకమయిన మహానుభావులు మన తెలుగునేల పై ఎందరో మనకు స్ఫురిస్తారు. అటువంటి మహనీయుల్లో నేడు స్మరించదగ్గ ప్రతిభావంతుడు కీ.షే. భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు గారు.
భోగరాజు వారి జీవితంలో - స్వాతంత్ర్యోద్యమంలో గాంధీకి బాసటగా అనుసరించడం, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు నేపథ్యకథనంలో ప్రముఖ పాత్ర, జాతీయ కాంగ్రేసుకి అందించిన సేవలతోపాటు కాంగ్రేసు చరిత్రని గ్రంథస్థం చేయడం, తెలుగువారి గర్వకారణమైన ఏకైక ఆర్థిక సంస్థగా ఆంధ్రాభ్యాంకు వ్యవస్థాపకుడుగా పట్టాభి పాత్రకి సరిసమత్వం ఆలోచనలోకాని, ఆచరణలోకాని కానరాని పరిస్థితి. ప్రముఖ తెలుగుతేజం, పట్టాభి గారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న ఈ వ్యాసం ద్వారా నివాళిని అందజేస్తున్నాం. ఇద్దరే ఇద్దరు పంతుళ్ళు మన తెలుగునేలకు ఈ రోజు ప్రత్యేకంగా రాష్ట్రం లభించిందంటే - ప్రముఖంగా ఇద్దరు తెలుగుతేజాలని స్ఫురణకు తెచ్చుకుతీరాలి. ఆంధ్రకేసరి ష్రీ టంగుటూరి ప్రకాషం పంతులు గారు మరియు ష్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు గారు. మూర్తీభవించిన అభినివేషానికి, అధ్బుత మేథాషక్తికి నిదర్షనం ఈ యిద్దరు మహానాయకులు అని ఖచ్చితంగా చెప్పాలి. భాషా రాష్ట్రాలన్న భావన వచ్చినప్పుడు, భోగరాజు వారే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలాని 1917 లో అనిబిసెంటు హోం రూలు లీగ్ ఉద్యమం స్థాపన జరిగిన నాటినుంచీ తెలుగునేల నలుదిషల పర్యటించి తన షంఖారావాన్ని మ్రోగించిన మహనీయుడు. గాంధీజి ఉద్యమ ప్రచారాల భాష్యకారుడు గాంధీజీ భావసిద్ధాంతాలు, ప్రవచనాల పట్ల అవగాహనతో వాటికి చక్కని భాష్యకారునిగా గాంధీజీ విష్వాసాలను పొందడమే కాక, చాలా మంచిపేరు తెచ్చుకున్నారని, ఆనాటి పట్టాభి సమకాలీనులు చెప్పుకునేవారు. విదేషీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, గాంధీతో కలసి సన్నిహితంగా పనిచేయడం, పట్టాభిగారి కార్యదీక్షాసంకల్పకంకణబద్దుడిగా గాంధీజీ మెప్పుదలని పొందడమే కాక, గాంధీజిని ముగ్ధుడిని చేషాయి. సలహాసంప్రదింపులు చేయాలనుకున్నప్పుడు గాంధీజి తప్పనిసరిగా సంప్రదించిన వ్యక్తుల్లో ప్రముఖుడిగా పట్టాభి స్థానాన్ని పొందడం ఆనాటి విషేషం. గాంధీ నిర్వహణలో ఉద్యమాలన్నింటిలో పాల్గొనడం, ఫలితంగా ఆంధ్ర కాంగ్రేసు అధ్యక్షపదవి పట్టాభికి లభించింది. అంతేకాదు, 1939 లో త్రిపురలో జరిగిన అఖిలభారత కాంగ్రేసు సభల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పట్టాభి పోటీపడడం జరగడం, గాంధీజీ మదత్తు లభించినా అపజయాన్ని చవిచూసిన ధైర్యషాలి. ఆనాడు తమిళప్రాంత ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్ని భావికాలంలో ఏర్పాటయ్యే ఆంధ్రలో కలుపుకునేందుకు పట్టాభి కృౠషిచేస్తున్నట్లుగా భావించి, రాజకీయ దురంధరుడు, నల్లకళ్ళజోడులోంచి అదౄశ్యపు రాజకీయాన్ని నడిపించిన రాజగోపాలాచారి వల్ల పట్టాభి పరాజయం పొందడం చరిత్రలో భాగమైన సత్యం. ఈ సందర్భంలో, గాంధీ - 'పట్టాభి ఓటమి నా ఓటమీ అని చెప్పుకోవడం గాంధీజికి పట్టాభిపట్ల ఉన్న విష్వాసాన్ని తెలియపరచింది. తదుపరి, 1948-49 లో జైపూరు లో జరిగిన కాంగ్రేసు సభలో - పట్టాభిని అఖిల భారత కాంగ్రేసు మహాసభలో పురుషోత్తమదాస్ తాండన్క్ ని ఓడించి పట్టాభిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్షహోదాలోనే ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం తీవ్రమైన సంచలానాత్మక ఉద్యమపోరాటం పట్టాభి హయాంలోనే ఊపు, రూపు, అందుకున్నాయి. బందరులో తెలుగు జిల్లాల ప్రముఖుల సమావేషం (1908), బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ (1913) సమావేషాల్లో జరిగిన ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఆవష్యకతపై అంకురార్పణ పట్టాభిగారి ద్వారానే జరగడం, ఆ సభల వివరాలను ప్రత్యేకంగా ఆంగ్లగ్రంథాన్నే రచించడం జరగడం మంచి పరిణామం. ఫలితంగా 1920 లో కాంగ్రేసు పార్టీ ప్రధమంగా ప్రత్యేకాంధ్రపై సూచనప్రాయంగా ఆమోదించడం జరిగింది. త్రిసభ్యసంఘం ద్వారా ప్రత్యేకాంధ్రరాష్ట్రం ప్రత్యేకాంధ్రరాష్ట్రం పై పరిషీలనకు త్రిసభ్య సంఘాన్ని నియమించడం, అందులో, నెహ్రూ, పటేల్, పట్టాభి సభ్యులుగా కూలంకష చర్చలు జరిగాయి. ఈ త్రిసభ్యసంఘాన్ని ఆరోజుల్లో - 'జెవిపీ కమిటీగా పిలిచేవారు. విభిన్న ధ్రువ షిఖరాలైన నెహ్రూ, పటేల్ లను మెప్పించిన పట్టాభి, కమిటీద్వారా ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి సిఫార్స్ చేయించిన ఘనత మాత్రం ఈ మేధావికే చెందుతుంది. పట్టాభి మేధావితనానికి, రాజనీతిజ్ౙతకి, నిదర్షనం. ప్రత్యేక తెలుగురాష్ట్రమే కాక, తెలుగు జిల్లాల్లో తెలుగు వాడకాన్ని అధికాధికంగా ప్రోత్సహించడం, తాను స్థాపించిన సంస్థల్లో ఖచ్చితంగా కార్యకలాపాలను తెలుగులోనే జరపాలని నియమ నిబంధనలతో ఆదేషించడం, ఆచరించేలా చూడడం జరిగింది. వేషభాషల్లో అసలైన సిసలైన తెలుగువాడిగా కనిపించడం పట్టాభి ప్రత్యేకత అని చెప్పాలి. పట్టాభి జీవన వ్యక్తిత్వం పష్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామం (ఆనాడు కౄష్ణాజిల్లాలోనిది)లో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 24 నవంబర్ 1880 న జన్మించిన పట్టాభికి - కుటుంబంలో ప్రతీ ఏట జరుపుకునే ష్రీరామ పట్టాభిషేకం ఉత్సవానికి ప్రేరణగా 'పట్టాభి సీతారామయ్యా అని తల్లిదండ్రులు నామకరణం చేయడం జరిగింది. జన్మస్థలంలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి, ఏలూరులో ఉన్నతవిద్య, బందరు నోబుల్ కళాషాలలో చేరిన ఈయన ఏకసంతగ్రాహి అని పేరు తెచ్చుకున్నారు. ఒక్కసారి చదివినది, ఏదైనాసరే, ఎంతకాలానికైనా మరచిపోవడం అనే సమస్య వుండేది కాదట. యఫ్.ఎ. లో ప్రథమష్రేణి మూలాన లభించిన ఆర్థికసహాయంతో మద్రాసులో క్రిష్టియన్ కాలేజీలో చేరడం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యత, అనర్గళంగా ఉపన్యసించడం తన ప్రతిభను వెల్లడించింది. మద్రాసులోనే బి.ఎ. చదివి, తర్వాత డాక్టరు చదువుని పూర్తిచేషారు. బందరులో వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆర్థిక సంపాదన బాగున్నా, రోగుల స్థితిగతుల్ని బట్టి రుసుమును వసూలు చేయడంతో పేరు ప్రతిష్ఠలు ఒకేసారి లభించాయి. బెంగాలు విభజన, అనిబిసెంట్ హోంరూలు లీగ్ ఉద్యమంలో, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, భాషారాష్ట్రాల ప్రాతిపదికపై తెలుగువారికి ప్రత్యేకాంధ్రరాష్ట్రానికి ప్రథమంగా ప్రచారం చేసిన ప్రప్రథముడు. భారత స్వాతంత్ర్యోద్యమాల్లో పాల్గొన్నందుకు, ఏడు సంవత్సరాలకు పైగా - రాజమండ్రి, నెల్లూరు, తిరుచినాపల్లి, మద్రాసు, అహ్మద్ నగర్ జైళ్ళలో కఠినకారాగార షిక్షని అనుభవించారు. చెన్నపట్నం విద్యార్థి తెలుగు జిల్లాలకు రాజకీయంగానే కాక సాంస్కౄతికంగా కూడా చెన్నపట్నం రాజధానిగా చెలామణి అవుతున్న కాలం అది. ఎందరో తెలుగు యువతేజాలు మద్రాసులో చదువుకొంటున్న కాలం కూడ అదే. 1897 లో కందుకూరి వీరేషలింగం గారు తమ పుస్తక ప్రచురణల నిమిత్తం వౄత్తిలో విరామమిచ్చి చెన్నపట్నానికి వచ్చిన కాలం కూడ అదే. అయ్యదేవర కాళేష్వర రావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, గొల్లపూడి సీతారామషాస్త్రి, ఆచంట లక్ష్మీపతి లాంటి విద్యార్థులతోపాటు, భోగరాజు పట్టాభిరామయ్య గారు ఒకరు. బహు భాషావేత్త, రచయిత పట్టాభిగారు విషిష్ట రాజనీతిజ్ౙుడు, మేధావి, బహుభాషావేత్త, ప్రజ్ౙాషాలి లాంటి ప్రతిభాపర్వాలతోపాటు గొప్ప రచయిత అన్నది చాలామందికి తెలియని విషయం. 'కాంగ్రేసు చరిత్రా పట్టాభి కౄషికి, ప్రతిభకి దర్పణం. 1600 పైగా పుటలున్న ఈ రచనని కేవలం రెండు మాసాల్లో పూర్తిచేయడమేకాక, అధికంగా యితర గ్రంథాల సంప్రదింపులు లేకుండా, కేవలం జ్ౙాపకానుభూతులాధారంగా చేసిన రచన కావడం చాలా ప్రఖ్యాతమైన రచనగా మారింది. 1942 క్విట్ ఇండియా సమయాన కాంగ్రేసు కార్యకర్తలందరితోపాటు పట్టాభిని కూడ అహమ్మద్ నగర్ కోటలో యితరులతో ప్రమేయం లేకుండా మూడేళ్ళు నిర్భంధించడం, చిత్రహింసలతో వేధించడం జరుగుతున్నా, పట్టాభి తన దినచర్యలను ప్రతిబింబిస్తూ, ఆంగ్లంలో రచించుకోవడం, వీటి సహాయంతో తర్వాత 'ఫెదర్స్ అండ్ స్టోన్శ్ (ఈకలు మరియు రాళ్ళు) గా రూపొందించడం ఫలితంగా అద్భుతమైన ప్రతిభావంతమైన రచనగా రూపుదిద్దుకుంది. భోగరాజు వారి యితర రచనలు - 'ఐ టూ హేవ్ స్పన్, గాంధీ మరియు గాంధీయిజమ్క్, తదితర పుస్తకాలను రచించారు. 'జన్మభూమీపేరుతో వారపత్రిక, 'ఇండియన్ రిపబ్లిక్' దినపత్రిక, 'తెలుగు సహకార పత్రికాలను కూడ నిర్వహణలో తనదైన ప్రతిభాషైలిని ప్రదర్షించారు. అస్పృరష్యత, మద్యపాన నిషేధం, ఖాదీపరిష్రమ రంగాల్లో నిష్ణాతమైన సేవలనందించారు. బహుముఖీన పదవులు, గౌరవాలు ఆంధ్ర, జాతీయ కాంగ్రేసు అధ్యక్షులు, రాజ్యసభ సభ్యత్వం, మధ్యప్రదేష్ రాష్ట్ర గవర్నర్ గా యితర ప్రాంతాల్లో తన సేవలనందించినా, తెలుగువాడిగా, తెలుగుభాషాభిమానిగా, వేష భాషల్లో మార్పుని తీసుకురాలేదు. మన తెలుగువారి ఆంధ్రబ్యాంకు వ్యవస్థాపకుడు
మన తెలుగునేలపై ప్రప్రథమంగా వెలసిన ఒకే ఒక ఆర్థిక సంస్థ, బ్యాంకు రూపంలో అవతరించి తెలుగువారి గర్వసంకేతంగా విరాజిల్లుతున్నది - ఆంధ్రబ్యాంకు. ఆంధ్ర బ్యాంకు స్థాపన నిమిత్తం 23 నవంబర్ 1923 లో నమోదు చేయబడి కార్యకలాపాలని అదే నెల 28 నుంచి ప్రారంభమైంది. ఈ ఆంధ్రబ్యాంకుని స్వాతంత్ర్యోద్యమ నాయకులు, బహుముఖ ప్రజ్ౙావంతుడు అయిన ష్రీ భోగరాజు పట్టాభిరామయ్య గారి మేధ నుంచి ప్రభవించిన తెలుగుసిరి, సంపద, సౌభాగ్యసుమం, దేషపు ఆర్థికవ్యవస్థకే తలమానికమైంది. మన జాతీయోద్యమ చరిత్రలో నిజానికి మన రాజకీయ నాయకుల్లో, దేష ఆర్ధికాభివౄద్ధిపట్ల దౄష్టిని పెట్టి మేలు చేసినవారు చాలా అరుదని చెప్పాలి. ఆ అరుదులో, దేషం స్వతంత్ర్యం పొందినా, ఆర్థిక స్వాతంత్ర్యం వినా రాజకీయంగా పొందిన స్వాతంత్ర్యం నిరుపయోగం, నిష్ప్రయోజనం అని ప్రధమంగా భావించిన వ్యక్తి భోగరాజు వారే. ఆ భావ పరంపరే, పట్టాభిని ఆంధ్రాబ్యాంకు, దానితోపాటు భారత లక్ష్మీ బ్యాంకులను స్థాపించడం జరిగింది. అంతేకాక, బీమారంగంలో కూడ హిందూస్తాన్ మరియు ఆంధ్ర బీమా సంస్థలను కూడ స్థాపించారు. పట్టాభి కౄషిలో భాగంగా, కౄష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు, బందరు ఆంధ్రా జాతీయ కళాషాల స్థాపనకు పట్టాభియే మూలవిరాట్టు. తెలుగు నేలకు, ప్రజలకు ఎంతగానో సేవలను అందించి, తోడుగా నిలచి, ఆంధ్రుల అభిమాన వ్యక్తిగా విరాజిల్లిన ష్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 17 డిసంబర్ 1957 న మనకు భౌతికంగా దూరమయి, స్వర్గస్థులయ్యారు. భారతీయ రాజకీయ పక్షం కాంగ్రేసు ఉన్నంతకాలం భోగరాజుగారిని, తెలుగునేలపై బ్యాంకుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఆంధ్రాబ్యాంకు, ఆ షిఖరాగ్ర సంస్థను అందించిన పట్టాభి సీతారామయ్యగారిని స్మరించకుండా ఉండలేమన్నది, సత్యం, షివం, సుందరం అని భావించక తప్పదు. తెలుగుభాష, సంస్కౄతి, సంప్రదాయ పరంపర కొనసాగుతున్నంతకాలం, పట్టాభివారు మనజీవితాల్లో భాగంగానే కొనసాగుతారన్నది తథ్యం, సత్యం. ష్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి జయంతి సందర్భంగా తెలుగువారందరి తరఫున ఘననివాళిని సమర్పిస్తున్నాం. కొంపెల్ల శర్మ
ఆంధ్రుల మేథాషక్తికి నిదర్షనం - భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒక్కొక్క జీవితానికి హౄదయమే పునాది; అయితే, మరొక్కొక్క జీవితానికి మేధస్సే ప్రధానంగా అయి వుంటుంది - అన్నారు ప్రముఖ కవి ష్రీపాద సుబ్రహ్మణ్య షాస్త్రి గారు. తీరని కోరిక, తపన ఉన్న మనిషి గొప్ప మేధావి అవుతాడు. అయితే, హౄదయం, మేధస్సుల సమన్వయంతో తన ప్రతిభను అందించి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని భావి తరాల వారికి మార్గదర్షకమయిన మహానుభావులు మన తెలుగునేల పై ఎందరో మనకు స్ఫురిస్తారు. అటువంటి మహనీయుల్లో నేడు స్మరించదగ్గ ప్రతిభావంతుడు కీ.షే. భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు గారు.
భోగరాజు వారి జీవితంలో - స్వాతంత్ర్యోద్యమంలో గాంధీకి బాసటగా అనుసరించడం, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు నేపథ్యకథనంలో ప్రముఖ పాత్ర, జాతీయ కాంగ్రేసుకి అందించిన సేవలతోపాటు కాంగ్రేసు చరిత్రని గ్రంథస్థం చేయడం, తెలుగువారి గర్వకారణమైన ఏకైక ఆర్థిక సంస్థగా ఆంధ్రాభ్యాంకు వ్యవస్థాపకుడుగా పట్టాభి పాత్రకి సరిసమత్వం ఆలోచనలోకాని, ఆచరణలోకాని కానరాని పరిస్థితి. ప్రముఖ తెలుగుతేజం, పట్టాభి గారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న ఈ వ్యాసం ద్వారా నివాళిని అందజేస్తున్నాం. ఇద్దరే ఇద్దరు పంతుళ్ళు మన తెలుగునేలకు ఈ రోజు ప్రత్యేకంగా రాష్ట్రం లభించిందంటే - ప్రముఖంగా ఇద్దరు తెలుగుతేజాలని స్ఫురణకు తెచ్చుకుతీరాలి. ఆంధ్రకేసరి ష్రీ టంగుటూరి ప్రకాషం పంతులు గారు మరియు ష్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు గారు. మూర్తీభవించిన అభినివేషానికి, అధ్బుత మేథాషక్తికి నిదర్షనం ఈ యిద్దరు మహానాయకులు అని ఖచ్చితంగా చెప్పాలి. భాషా రాష్ట్రాలన్న భావన వచ్చినప్పుడు, భోగరాజు వారే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలాని 1917 లో అనిబిసెంటు హోం రూలు లీగ్ ఉద్యమం స్థాపన జరిగిన నాటినుంచీ తెలుగునేల నలుదిషల పర్యటించి తన షంఖారావాన్ని మ్రోగించిన మహనీయుడు. గాంధీజి ఉద్యమ ప్రచారాల భాష్యకారుడు గాంధీజీ భావసిద్ధాంతాలు, ప్రవచనాల పట్ల అవగాహనతో వాటికి చక్కని భాష్యకారునిగా గాంధీజీ విష్వాసాలను పొందడమే కాక, చాలా మంచిపేరు తెచ్చుకున్నారని, ఆనాటి పట్టాభి సమకాలీనులు చెప్పుకునేవారు. విదేషీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, గాంధీతో కలసి సన్నిహితంగా పనిచేయడం, పట్టాభిగారి కార్యదీక్షాసంకల్పకంకణబద్దుడిగా గాంధీజీ మెప్పుదలని పొందడమే కాక, గాంధీజిని ముగ్ధుడిని చేషాయి. సలహాసంప్రదింపులు చేయాలనుకున్నప్పుడు గాంధీజి తప్పనిసరిగా సంప్రదించిన వ్యక్తుల్లో ప్రముఖుడిగా పట్టాభి స్థానాన్ని పొందడం ఆనాటి విషేషం. గాంధీ నిర్వహణలో ఉద్యమాలన్నింటిలో పాల్గొనడం, ఫలితంగా ఆంధ్ర కాంగ్రేసు అధ్యక్షపదవి పట్టాభికి లభించింది. అంతేకాదు, 1939 లో త్రిపురలో జరిగిన అఖిలభారత కాంగ్రేసు సభల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పట్టాభి పోటీపడడం జరగడం, గాంధీజీ మదత్తు లభించినా అపజయాన్ని చవిచూసిన ధైర్యషాలి. ఆనాడు తమిళప్రాంత ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్ని భావికాలంలో ఏర్పాటయ్యే ఆంధ్రలో కలుపుకునేందుకు పట్టాభి కృౠషిచేస్తున్నట్లుగా భావించి, రాజకీయ దురంధరుడు, నల్లకళ్ళజోడులోంచి అదౄశ్యపు రాజకీయాన్ని నడిపించిన రాజగోపాలాచారి వల్ల పట్టాభి పరాజయం పొందడం చరిత్రలో భాగమైన సత్యం. ఈ సందర్భంలో, గాంధీ - 'పట్టాభి ఓటమి నా ఓటమీ అని చెప్పుకోవడం గాంధీజికి పట్టాభిపట్ల ఉన్న విష్వాసాన్ని తెలియపరచింది. తదుపరి, 1948-49 లో జైపూరు లో జరిగిన కాంగ్రేసు సభలో - పట్టాభిని అఖిల భారత కాంగ్రేసు మహాసభలో పురుషోత్తమదాస్ తాండన్క్ ని ఓడించి పట్టాభిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్షహోదాలోనే ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం తీవ్రమైన సంచలానాత్మక ఉద్యమపోరాటం పట్టాభి హయాంలోనే ఊపు, రూపు, అందుకున్నాయి. బందరులో తెలుగు జిల్లాల ప్రముఖుల సమావేషం (1908), బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ (1913) సమావేషాల్లో జరిగిన ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఆవష్యకతపై అంకురార్పణ పట్టాభిగారి ద్వారానే జరగడం, ఆ సభల వివరాలను ప్రత్యేకంగా ఆంగ్లగ్రంథాన్నే రచించడం జరగడం మంచి పరిణామం. ఫలితంగా 1920 లో కాంగ్రేసు పార్టీ ప్రధమంగా ప్రత్యేకాంధ్రపై సూచనప్రాయంగా ఆమోదించడం జరిగింది. త్రిసభ్యసంఘం ద్వారా ప్రత్యేకాంధ్రరాష్ట్రం ప్రత్యేకాంధ్రరాష్ట్రం పై పరిషీలనకు త్రిసభ్య సంఘాన్ని నియమించడం, అందులో, నెహ్రూ, పటేల్, పట్టాభి సభ్యులుగా కూలంకష చర్చలు జరిగాయి. ఈ త్రిసభ్యసంఘాన్ని ఆరోజుల్లో - 'జెవిపీ కమిటీగా పిలిచేవారు. విభిన్న ధ్రువ షిఖరాలైన నెహ్రూ, పటేల్ లను మెప్పించిన పట్టాభి, కమిటీద్వారా ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి సిఫార్స్ చేయించిన ఘనత మాత్రం ఈ మేధావికే చెందుతుంది. పట్టాభి మేధావితనానికి, రాజనీతిజ్ౙతకి, నిదర్షనం. ప్రత్యేక తెలుగురాష్ట్రమే కాక, తెలుగు జిల్లాల్లో తెలుగు వాడకాన్ని అధికాధికంగా ప్రోత్సహించడం, తాను స్థాపించిన సంస్థల్లో ఖచ్చితంగా కార్యకలాపాలను తెలుగులోనే జరపాలని నియమ నిబంధనలతో ఆదేషించడం, ఆచరించేలా చూడడం జరిగింది. వేషభాషల్లో అసలైన సిసలైన తెలుగువాడిగా కనిపించడం పట్టాభి ప్రత్యేకత అని చెప్పాలి. పట్టాభి జీవన వ్యక్తిత్వం పష్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామం (ఆనాడు కౄష్ణాజిల్లాలోనిది)లో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 24 నవంబర్ 1880 న జన్మించిన పట్టాభికి - కుటుంబంలో ప్రతీ ఏట జరుపుకునే ష్రీరామ పట్టాభిషేకం ఉత్సవానికి ప్రేరణగా 'పట్టాభి సీతారామయ్యా అని తల్లిదండ్రులు నామకరణం చేయడం జరిగింది. జన్మస్థలంలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి, ఏలూరులో ఉన్నతవిద్య, బందరు నోబుల్ కళాషాలలో చేరిన ఈయన ఏకసంతగ్రాహి అని పేరు తెచ్చుకున్నారు. ఒక్కసారి చదివినది, ఏదైనాసరే, ఎంతకాలానికైనా మరచిపోవడం అనే సమస్య వుండేది కాదట. యఫ్.ఎ. లో ప్రథమష్రేణి మూలాన లభించిన ఆర్థికసహాయంతో మద్రాసులో క్రిష్టియన్ కాలేజీలో చేరడం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యత, అనర్గళంగా ఉపన్యసించడం తన ప్రతిభను వెల్లడించింది. మద్రాసులోనే బి.ఎ. చదివి, తర్వాత డాక్టరు చదువుని పూర్తిచేషారు. బందరులో వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆర్థిక సంపాదన బాగున్నా, రోగుల స్థితిగతుల్ని బట్టి రుసుమును వసూలు చేయడంతో పేరు ప్రతిష్ఠలు ఒకేసారి లభించాయి. బెంగాలు విభజన, అనిబిసెంట్ హోంరూలు లీగ్ ఉద్యమంలో, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, భాషారాష్ట్రాల ప్రాతిపదికపై తెలుగువారికి ప్రత్యేకాంధ్రరాష్ట్రానికి ప్రథమంగా ప్రచారం చేసిన ప్రప్రథముడు. భారత స్వాతంత్ర్యోద్యమాల్లో పాల్గొన్నందుకు, ఏడు సంవత్సరాలకు పైగా - రాజమండ్రి, నెల్లూరు, తిరుచినాపల్లి, మద్రాసు, అహ్మద్ నగర్ జైళ్ళలో కఠినకారాగార షిక్షని అనుభవించారు. చెన్నపట్నం విద్యార్థి తెలుగు జిల్లాలకు రాజకీయంగానే కాక సాంస్కౄతికంగా కూడా చెన్నపట్నం రాజధానిగా చెలామణి అవుతున్న కాలం అది. ఎందరో తెలుగు యువతేజాలు మద్రాసులో చదువుకొంటున్న కాలం కూడ అదే. 1897 లో కందుకూరి వీరేషలింగం గారు తమ పుస్తక ప్రచురణల నిమిత్తం వౄత్తిలో విరామమిచ్చి చెన్నపట్నానికి వచ్చిన కాలం కూడ అదే. అయ్యదేవర కాళేష్వర రావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, గొల్లపూడి సీతారామషాస్త్రి, ఆచంట లక్ష్మీపతి లాంటి విద్యార్థులతోపాటు, భోగరాజు పట్టాభిరామయ్య గారు ఒకరు. బహు భాషావేత్త, రచయిత పట్టాభిగారు విషిష్ట రాజనీతిజ్ౙుడు, మేధావి, బహుభాషావేత్త, ప్రజ్ౙాషాలి లాంటి ప్రతిభాపర్వాలతోపాటు గొప్ప రచయిత అన్నది చాలామందికి తెలియని విషయం. 'కాంగ్రేసు చరిత్రా పట్టాభి కౄషికి, ప్రతిభకి దర్పణం. 1600 పైగా పుటలున్న ఈ రచనని కేవలం రెండు మాసాల్లో పూర్తిచేయడమేకాక, అధికంగా యితర గ్రంథాల సంప్రదింపులు లేకుండా, కేవలం జ్ౙాపకానుభూతులాధారంగా చేసిన రచన కావడం చాలా ప్రఖ్యాతమైన రచనగా మారింది. 1942 క్విట్ ఇండియా సమయాన కాంగ్రేసు కార్యకర్తలందరితోపాటు పట్టాభిని కూడ అహమ్మద్ నగర్ కోటలో యితరులతో ప్రమేయం లేకుండా మూడేళ్ళు నిర్భంధించడం, చిత్రహింసలతో వేధించడం జరుగుతున్నా, పట్టాభి తన దినచర్యలను ప్రతిబింబిస్తూ, ఆంగ్లంలో రచించుకోవడం, వీటి సహాయంతో తర్వాత 'ఫెదర్స్ అండ్ స్టోన్శ్ (ఈకలు మరియు రాళ్ళు) గా రూపొందించడం ఫలితంగా అద్భుతమైన ప్రతిభావంతమైన రచనగా రూపుదిద్దుకుంది. భోగరాజు వారి యితర రచనలు - 'ఐ టూ హేవ్ స్పన్, గాంధీ మరియు గాంధీయిజమ్క్, తదితర పుస్తకాలను రచించారు. 'జన్మభూమీపేరుతో వారపత్రిక, 'ఇండియన్ రిపబ్లిక్' దినపత్రిక, 'తెలుగు సహకార పత్రికాలను కూడ నిర్వహణలో తనదైన ప్రతిభాషైలిని ప్రదర్షించారు. అస్పృరష్యత, మద్యపాన నిషేధం, ఖాదీపరిష్రమ రంగాల్లో నిష్ణాతమైన సేవలనందించారు. బహుముఖీన పదవులు, గౌరవాలు ఆంధ్ర, జాతీయ కాంగ్రేసు అధ్యక్షులు, రాజ్యసభ సభ్యత్వం, మధ్యప్రదేష్ రాష్ట్ర గవర్నర్ గా యితర ప్రాంతాల్లో తన సేవలనందించినా, తెలుగువాడిగా, తెలుగుభాషాభిమానిగా, వేష భాషల్లో మార్పుని తీసుకురాలేదు. మన తెలుగువారి ఆంధ్రబ్యాంకు వ్యవస్థాపకుడు
మన తెలుగునేలపై ప్రప్రథమంగా వెలసిన ఒకే ఒక ఆర్థిక సంస్థ, బ్యాంకు రూపంలో అవతరించి తెలుగువారి గర్వసంకేతంగా విరాజిల్లుతున్నది - ఆంధ్రబ్యాంకు. ఆంధ్ర బ్యాంకు స్థాపన నిమిత్తం 23 నవంబర్ 1923 లో నమోదు చేయబడి కార్యకలాపాలని అదే నెల 28 నుంచి ప్రారంభమైంది. ఈ ఆంధ్రబ్యాంకుని స్వాతంత్ర్యోద్యమ నాయకులు, బహుముఖ ప్రజ్ౙావంతుడు అయిన ష్రీ భోగరాజు పట్టాభిరామయ్య గారి మేధ నుంచి ప్రభవించిన తెలుగుసిరి, సంపద, సౌభాగ్యసుమం, దేషపు ఆర్థికవ్యవస్థకే తలమానికమైంది. మన జాతీయోద్యమ చరిత్రలో నిజానికి మన రాజకీయ నాయకుల్లో, దేష ఆర్ధికాభివౄద్ధిపట్ల దౄష్టిని పెట్టి మేలు చేసినవారు చాలా అరుదని చెప్పాలి. ఆ అరుదులో, దేషం స్వతంత్ర్యం పొందినా, ఆర్థిక స్వాతంత్ర్యం వినా రాజకీయంగా పొందిన స్వాతంత్ర్యం నిరుపయోగం, నిష్ప్రయోజనం అని ప్రధమంగా భావించిన వ్యక్తి భోగరాజు వారే. ఆ భావ పరంపరే, పట్టాభిని ఆంధ్రాబ్యాంకు, దానితోపాటు భారత లక్ష్మీ బ్యాంకులను స్థాపించడం జరిగింది. అంతేకాక, బీమారంగంలో కూడ హిందూస్తాన్ మరియు ఆంధ్ర బీమా సంస్థలను కూడ స్థాపించారు. పట్టాభి కౄషిలో భాగంగా, కౄష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు, బందరు ఆంధ్రా జాతీయ కళాషాల స్థాపనకు పట్టాభియే మూలవిరాట్టు. తెలుగు నేలకు, ప్రజలకు ఎంతగానో సేవలను అందించి, తోడుగా నిలచి, ఆంధ్రుల అభిమాన వ్యక్తిగా విరాజిల్లిన ష్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 17 డిసంబర్ 1957 న మనకు భౌతికంగా దూరమయి, స్వర్గస్థులయ్యారు. భారతీయ రాజకీయ పక్షం కాంగ్రేసు ఉన్నంతకాలం భోగరాజుగారిని, తెలుగునేలపై బ్యాంకుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఆంధ్రాబ్యాంకు, ఆ షిఖరాగ్ర సంస్థను అందించిన పట్టాభి సీతారామయ్యగారిని స్మరించకుండా ఉండలేమన్నది, సత్యం, షివం, సుందరం అని భావించక తప్పదు. తెలుగుభాష, సంస్కౄతి, సంప్రదాయ పరంపర కొనసాగుతున్నంతకాలం, పట్టాభివారు మనజీవితాల్లో భాగంగానే కొనసాగుతారన్నది తథ్యం, సత్యం. ష్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి జయంతి సందర్భంగా తెలుగువారందరి తరఫున ఘననివాళిని సమర్పిస్తున్నాం. కొంపెల్ల శర్మ


2 comments:
అక్షర దోషం ...దయచేసి చూడండి ...మేధా శక్తి కదా ?
అలాగే వర్డ్ verification తీసివేయ గలరు
ఇంతా చేసి మీ పేరుని 'షర్మ' అని కాకుండా 'శర్మ' అని వ్రాసుకుంటారా? :))
Post a Comment